Exclusive

Publication

Byline

సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటన.. సీఈఓను అరెస్ట్ చేసిన పోలీసులు

భారతదేశం, డిసెంబర్ 28 -- ఈ ఏడాది జూన్‌లో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సంస్థ మేనే... Read More


పీఎం ఈ-బస్ సేవా స్కీమ్.. ఏపీఎస్ఆర్టీసీలో 750 ఎలక్ట్రిక్ బస్సులు!

భారతదేశం, డిసెంబర్ 28 -- పట్టణ రవాణాకు ప్రోత్సాహకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) త్వరలో పీఎం ఈ-బస్ సేవా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది... Read More


ఐబొమ్మ రవి కేసులో మరో ట్విస్ట్.. సీన్‌లోకి ఇంకో కొత్త వ్యక్తి పేరు.. కానీ ఏ సంబంధమూ లేదు!

భారతదేశం, డిసెంబర్ 28 -- సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వెల్లేల ప్రహ్లాద్ అనే వ్యక్తి పేరుతో రవి, పాన్ కార్... Read More


రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 1 నుంచి రైళ్ల సమయాల్లో మార్పులు, కొత్త టైమ్ టేబుల్!

భారతదేశం, డిసెంబర్ 28 -- జనవరి 1వ తేదీ నుండి రైలు ప్రయాణికులు తమ ప్రయాణం ప్రారంభమయ్యే ముందు రైలు సమయాలను తనిఖీ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైళ్లకు సంబంధించిన సమాచారం, సంబంధిత స్టేషన్లలో... Read More


పేదలు నివసించడానికి జీ+2 విధానంలో హౌసింగ్ కాలనీ నిర్మిస్తాం : భట్టి విక్రమార్క

భారతదేశం, డిసెంబర్ 28 -- స్వాతంత్య్ర పోరాటం నుండి మధిరకు లోతైన చారిత్రక మూలాలు ఉన్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పట్టణం అభివృద్ధిని వేగవంతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. మధి... Read More


విద్య మాత్రమే అభివృద్ధికి, ప్రపంచ గుర్తింపునకు రాజమార్గం : నిర్మలా సీతారామన్

భారతదేశం, డిసెంబర్ 28 -- విద్య మాత్రమే అభివృద్ధికి, ప్రపంచ గుర్తింపునకు నిజమైన మార్గం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రతిష్ట తీసుకురావడానికి ఉన్నత విద... Read More


టీటీడీ : అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌ ప్రారంభం

భారతదేశం, డిసెంబర్ 28 -- తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు అలిపిరి మెట్లమార్గం ఏడో మైలు వద్ద కొత్త ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రసిద్ధ మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి ... Read More


మా డాడీ ఎవరో తెలుసా? డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సజ్జనార్ సీరియస్ వార్నింగ్

భారతదేశం, డిసెంబర్ 28 -- హైదరాబాద్ పోలీసుల జీరో-టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటిస్తూ, నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా పోస్టుల ద్వారా మద్యం తాగి వాహనాలు నడపకూడదని గట్టిగా హెచ్చరిక జారీ చే... Read More


మన్‌కీ బాత్‌లో నరసాపురం లేస్ ఉత్పత్తుల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ!

భారతదేశం, డిసెంబర్ 28 -- భారతదేశ సాంప్రదాయ చేతిపనులు, ముఖ్యంగా నరసాపురం లేస్ క్రాఫ్ట్ ఆర్థిక వృద్ధిని, సామాజిక సాధికారతను ఎలా నడిపిస్తున్నాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. మన్‌కీ బాత్‌లో భాగంగ... Read More


ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ఎఫైర్.. అడ్డుగా ఉన్నాడని భర్తను చంపిన ఉపాధ్యాయురాలు

భారతదేశం, డిసెంబర్ 25 -- పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వృత్తిలో ఉండి దారుణమైన ఘటనకు తెగబడ్డారు ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. తనది ప్రభుత్వ ఉద్యోగం, ప్రియుడిది ప్రభుత్వ ఉద్యోగం.. భర్తను చంపేస్తే ఇద్దర... Read More